Mumaith Justifies Her Skinshow

Those who have watched Mumaith Khan's exposing on screen, will vouch for her boldness. On the other hand Mumaith says that people have branded her as vamp for no reason. She refers to scantily clad models walking on ramps and asks " when they show their body on ramps, people admire them... if we do it the same in movies without breaking Censor rules, we are branded as obscene."

Sushmitha For Yet Another Adoption

Bollywood heroine Sushmitha Sen entered her 34th year just a week ago. The news is that she is thinking of adopting one more girl child. For this she is going around many adoption centers. In the year 2000, she has already adopted a girl child and named her Rinnie.
It is said that Rinnie has some health problems.Right now Sushmitha has several big projects in hand. She is co-starring with Shahrukh and Ajay and is hopeful that these flicks would get her back in to demand again.

Dance Master Natraj Marries Neethu

Dance Master who is the producer and director of an ongoing reality dance show named 'Magadheera' in a popular TV channel. The news is that he married his co-dancer Neethu Chandra yesterday in Satyadeva's temple. Speaking to the media he said " ours is a love marriage. Shortly I am acting in a movie as its hero, which will be launched in February. Many popular dance masters have attended the marriage

Chitti Kathala Chintu Nov 25th38


CLICK HERE TO WATCH

Koti Sambaralu Nov 25th


CLICK HERE TO WATCH

Arya 2 Ready 2 Rock Nov 25th











Aamir Khan Camps at Sriram College

Why cine stars frequent cities like Hyderabad, Chennai, Kolkata etc.? May be for shooting or promotion of their flicks. But Aamir Khan is different. In 2007 he went to Modern Schhol in Delhi and mingled with children there and gathered useful data for his movie Taare Zameen Par
In 2008 he camped at Bengali Market with a razor like a barber and gained lot of publicity by giving Gazini style hair cut to many a Delhi youth. Now he has camped in Delhi Sriram College, one of the famous colleges of India. This time it is for "Three Idiots". Sharman Joshi and Madhavan are also accompanying him. Their aim is to spend most of the time with students there. Aamir has so many ideas like this to attract youth from the Metros

'ఆర్య-2' రివ్యూ

జనరేషన్లు మారినా యూత్ లో దూకుడు ఒకేలా ఉంటుంది. ప్రేమ, స్నేహం...ఈ రెండు విషయాల్లో ఎవరు ఏం చెప్పినా వినడానికి ఇష్టపడరు. ఒకవేళ విన్నట్టు కనిపించినా చివరకు తమకు నచ్చినదే చేస్తారు. ఇవాల్టి సినిమా రాజ పోషకులు కూడా వీరే కావడంతో ఆ రెండు అంశాలతో ఇబ్బడి ముబ్బడి సినిమాలకు ఎప్పుడూ కొదవుండదు. ప్రేమ, స్నేహం ఈ రెండిటికీ ముడిపెట్టి....'ఆర్య లాంటి ఫ్రెండ్ ఉండే ఇక శత్రువులు అక్కర్లేదు' అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథాంశమే 'ఆర్య-2'. ఇది అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో విజయవంతమైన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గానే మొదట్నించీ ప్రచారం జరిగింది. అయితే తాజా వెర్షన్ లో ఆర్య పాత్ర మినహా మిగిలిన పాత్రలన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయనీ, ఎంతమాత్రం సీక్వెల్ కాదని దర్శకనిర్మాతలు విస్తృత ప్రచారమే చేశారు. సహజంగానే సీక్వెల్స్ కు తెలుగులో అంత ఫాలోయింగ్ కానీ, సక్సెస్ లు దక్కిన రికార్డు కానీ లేదు. అయితే 'ఆర్య-2' వచ్చిన క్రేజ్ వేరు. తొలి వెర్షన్ లోని అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ పునరావృతం కావడంతో ఈసారి కూడా ఒకప్పటి బాక్సాఫీస్ మ్యాజిక్ తప్పదనే బలమైన అంచనాలు మాత్రం నెలకొన్నాయి. సుకుమార్ శిల్పం చెక్కినట్టు దాదాపు ఏడాది పాటు చెక్కడం వల్లనో, ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనలను ఇన్ కార్పొరేట్ చేయడం వల్లనో కానీ ప్రధాన జంట క్యారెక్టరైజేషన్ లో కొంత గందరగోళం చోటుచేసుకుంది. ఒకవైపు స్నేహితుడు...మరోవైపు లవర్. ఇద్దర్నీ హీరో కావాలంటాడు. రెండింటి విషయంలోనూ ఒకేలా అతని ఆలోచనా ధోరణి ఉంటుంది. ఒక్కోసారి ఆ పాత్రలో 'సైకో' ప్రవేశిస్తాడు. మరోసారి ట్రూ లవర్ బైట కొస్తాడు. తనకు దక్కకుండా జారిపోతోందంటే మానసికంగా దెబ్బతిన్న వ్యక్తిలా అయిపోతాడు. 'గే' పోలికలూ ఆ క్యారెక్టర్ లో కనిపిస్తాయి. ఈ తరహా క్యారెక్టరైజన్ వల్ల ప్రేక్షకులకు...ముఖ్యంగా ముందే చెప్పుకున్న యూత్ ఆడియెన్స్ కు ఎలాంటి సంకేతాలు పోతాయనేది దర్శకుడే చెప్పాలి. సందేశాలు ఇవ్వడానికో, పర్సులు ఖాళీ చేసుకోవడాకో సినిమాలు తీయడం లేదని చెప్పదలచుకుంటే సుకుమారే రైట్ కావచ్చు. మరింత లోతుపాతుల్లోకి వెళితే...

Making of Katha Movie


CLICK HERE TO WATCH

Ramcharan Goading Kajal

People observing Kajal Agrawal say that she doesn't have control over one thing and that is her laughter. She is always seen with a broad smile on her face. Once she starts laughing, goes on continuing it
Ramcharan doesn't like this and cautions her often. He even scolds her to stop giggling always and maintain some seriousness. But Kajal didn't heed to him. She says " why unnecessarily distance ourselves from people by keeping serious, instead I would prefer to get close to them with cheerfulness."

డిసెంబర్ 11న 'వాడేకావాలి'

'బంపర్ ఆఫర్' చిత్రం తర్వాత సాయిరామ్ శంకర్ హీరోగా ఎస్.వి.ఆర్. మీడియా సమర్పణలో సద్దురు సినిమా, వీరూ క్రియేషన్స్ పతాకంపై వీరేష్ బాబు, రఘనాథ్ సోగి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'వాడే కావాలి'. రాజేంద్ర దర్శన్ దర్శకుడు. ఈ చిత్రం తొలికాపీ రెడీ అవుతోంది.ఎస్.వి.ఆర్. మీడియా సిఇఓ శోభారాణి ఈ విషయాన్ని తెలియజేస్తూ, సాయిరామ్ శంకర్ ప్రతిభావంతమైన నటన, ఆర్.పి.పట్నాయక్ సూపర్ హిట్ మ్యూజిక్ తో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, 'బంపర్ ఆఫర్' తర్వాత సాయిరాం శంకర్ కు ఇది మరో బంపర్ హిట్ చిత్రమవుతుందనీ అన్నారు. డిసెంబర్ 11న ఆంధ్ర రాష్ట్రమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సుహాసి కథానాయిక కాగా, నరేష్, వేణుమాధవ్, ఆలీ, చంద్రహాస్, కోట శంకర్ రావు, చిత్రం శ్రీను, రఘబాబు, శ్రీనివాసవర్మ, రవిప్రకాష్, హేమ తదితరులు నటించారు. కల్యాణ్ సమి సినిమాటోగ్రఫీ, కె.వి.కృష్ణారెడ్డి ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందించారు.

Autos on "Aarya-2" Free Publicity

Producers Bhogavalli Prasad and Adithya Babu are making a movie "Aarya-2"with Allu Arjun and Kajal Agrawal in the lead. It is scheduled for release on 27th of this month. While the film makers are giving full publicity to their movie, auto in the city are providing it ample publicity free of cost. All the autowallahs are playing only one song in their autos and that is 'ringa...ringa...ringa....' song from Aarya-2.

సిద్దార్ధ హీరోగా 'బావ'

'ఓయ్' చిత్రం తర్వాత సిద్దార్ధ మళ్లీ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు బ్యానర్ లో ఆయన కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రంలో సిద్దార్ధ నటిస్తున్నారు. ఆయనకు జోడిగా శ్రుతి కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రస్ లో ఉండగానే మరో కొత్త చిత్రానికి సిద్దార్ధ కమిట్ అయ్యారు. ఈ చిత్రాన్ని కీర్తి క్రియేష్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా రాంబాబు అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.కోడిరామకృష్ణ, ప్రభుదేవా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం రాంబాబుకు ఉంది. ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి 'బావ' అనే టైటిల్ నిశ్చయించారు. జనవరి 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.

Ram Charan on People Magazine


Click Here To Watch

If It's Meher Ramesh.. Okay: Hansika

Heroine Hansika who made her debut with Desamuduru, didn't get big offers later till Maska and Kantri. Recently her Jayeebhava was released but it didn't do well. Her forthcoming flick Nitin titled Seetharamula Kalyanam, whose shooting is going on in Ramakrishna Studios
Two songs on Nitin and Hansika are being filmed. On sets, when she was asked " you did an item number in 'Billa', will you do it again?". She said " I did it in Billa because Meher Ramesh asked for it, If it is him that asks again, it is okay, but I don't do it in other movies."

Anushka's "Panchakshari" Progress

Heroine Anushka's image skyrocketted after doing a powerful role like Arundhathi. Now she is doing another heroine oriented movie. Nagarjuna's former makeupman Chandra is the producer of this movie, which has been titled as "Panchakshari". Its regular shoot will commence from December 2nd and currently Anushka is busy with Mahesh Babu doing a movie

Charmi Gets Stoic

In an informal chat recently Charmi poured out her heart. She said " glamour business is full of uncertainty, it can not guarantee a secured life." Though at one time she ruled the roost with her glamour, she might be feeling dejected due to lack of offers nowadays.
She had many expectations on her movies Kaavya's Diary and Manorama, but they didn't fare well as she expected. Now she pinned all her hopes on a single flick Sayyata, which is yet to be released. Since its hero is a newcomer, made with a low budget and on small banner, Charmi seems to be apprehensive about its success also. However, she maintains that she is quite content with the name of a good artistes she earned till now and will only act in future, if good offers come her way

వందన ఆర్ట్స్ ప్రేమకథ

వందన ఆర్ట్స్ పతాకంపై నిర్మాత శ్రీకాంత్ ఓ ప్రేమకథా చిత్రాన్ని అందిస్తున్నారు. వీరప్రసాద్ నీలం దర్శకుడు. చైతన్య, అక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో బుధవారంనాడు జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇవ్వగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు.దర్శకుడు వరప్రసాద్ మాట్లాడుతూ, దాసరి, శ్రీనువైట్ల వద్ద తాను దర్శకత్వ శాఖలో పనిచేశాననీ, 'అడుగు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తనకు ఇది రెండో చిత్రమనీ తెలిపారు. యూత్ ఫుల్ కథాశంతో ఈ చిత్రం ఉంటుందనీ, డిసెంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ చెప్పారు. మంచి కథాంశంతో సినిమా తీయాలనే ఉద్దేశంతో పలు కథలు విన్నాననీ, వరప్రసాద్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందనీ నిర్మాత శ్రీకాంత్ తెలిపారు. ఈ చిత్రం తమకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నట్టు చైతన్య, అక్ష పేర్కొన్నారు.

Abhiruchi Nov 25th











TV Anchor's Nude Pics

Filmnagar sources say that TV anchor Waheeda has fallen in love. It is heard that she is in love with "Vaa... Needa" producer and director Babu Ganesh. The news is that they are seen together often and everwhere. Whether it is long lasting or is like other film-world love affairs, is to be waited and seen!

'సారాయి వీర్రాజు' జంప్...

'ఆ ఒక్కడు' చిత్ర తర్వాత అజయ్ కథానాయకుడుగా నటించిన 'సారాయి వీర్రాజు' చిత్రం మళ్లీ విడుదల తేదీ మార్చుకుంది. తొలుత ఈనెల 19న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ కారణాంతరాల వల్ల రిలీజ్ తేదీని 27కు మార్చారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తాజాగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి మాత్రం రిలీజ్ తేదీలో మార్పు ఉండదని తెలుస్తోంది. ఈ సీజన్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్య-2' చిత్రం 27వ తేదీకి ఫిక్స్ కావడంతో 'సారాయి వీర్రాజు' వెనక్కి తగ్గాల్సి వచ్చింది.విశాలాక్షి క్రియేషన్స్ బ్యానర్ పై పి.ఆర్.కె.రావు నిర్మించిన 'సారాయి వీర్రాజు' చిత్రానికి డి.ఎస్.కణ్ణన్ దర్శకత్వం వహించారు. క్రిష్, రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కణ్ణన్ కు దర్శకుడిగా ఇది తొలిచిత్రం. గతవారంలోనే కణ్ణన్ వివాహం చేసుకున్నారు. ఈ చిత్రం ఫలితం ఆయనకు కీలకం కాబోతోంది. అలాగే 'ఆ ఒక్కడు' హీరోగా అజయ్ కు ప్లస్ కాలేదు. దీంతో ఆయన హీరోగా నిలబడాలంటే ఒక హిట్ అనివార్యమవుతోంది. ఈ చిత్రం ద్వారా రమ్య నంబిసన్ హీరోయిన్ గా పరిచయమవుతుండగా, మరో హీరోయిన్ గా మధులిక నటించింది. ఇందులో హీరో సారాయి అమ్మడంలోనే కాకుండా తాగడంలోనూ ముందుంటాడు. దాంతో అంతా అతన్ని సారాయి వీర్రాజని పిలుస్తుంటారు. అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశించడంతో కథ మలుపు తిరుగుతుంది. సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రంలోని పాత్రలు, లొకేషన్లు ఉంటాయనీ, హైద్రాబాద్, చెన్నై, నర్సీపట్నం, దుబాయ్ లలో షూటింగ్ జరిపామనీ, రియాలిటీ కోసం నర్సీపట్నానికి చెందిన 180 మందిని ఇందులో నటింపజేశామనీ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జోగినాయుడు, ధనరాజ్, సత్తెన్న, అజయ్ ఘోష్, ముమైత్ ఖాన్ తదితరులు నటించారు. విశ్వ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, శ్రీసాయి సంగీతం అందించారు

Mee Enti Vanta Nov 25th








Very Thoughtful And Disciplined Anushka

Filmnagar is agog with the news that beautiful heroine Anushka is indisposed. The cptivating beauty has fallen sick. The audience and fans are worried about her, though her family members maintain that there is nothing to worry about as she is suffering from an ailment which is very common to women and needs complete rest.
But Anushka is worried about her commitments and she doesn't want to trouble the producers and other unit members, whom she has given dates. Though it is painful, she is promptly attending the shoots in spite of sickness.

'లీడర్' రాక డిసెంబర్ 21

తెలుగు సినిమాను దశాబ్దాల పాటు ఏలుతున్న నాలుగు అగ్ర కుటుంబాల నుంచి వస్తున్న కొత్తతరం వారసుల్లో ఇప్పుడు దగ్గుబాటి రానా వంతు వచ్చింది. డాక్టర్ డి.రామానాయుడు మనువడైన రానాను కథానాయకుడుగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ నిర్మిస్తున్న 'లీడర్' చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ డిసెంబర్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.ఇవాల్టి సమకాలీన రాజకీయ నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనే లీడర్ ఎలా ఉండాలనే కథాంశంతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంతవరకూ ప్రేమకథా ఇతివృత్తాలనే ఎంచుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల తొలిసారి పొలిటికల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'ఆనంద్' తనకు కూతురు అయితే, 'హ్యాపీడేస్' తన కొడుకు అనీ, 'లీడర్' తల్లిలాంటిదనీ శేఖర్ కమ్ముల చెబుతున్నారు. తాను ఇంతవరకూ తీసిన చిత్రాలతో పోలిస్తే 'లీడర్' చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుందనీ ఆయన అంటున్నారు. నిష్కలంక రాజకీయాలు, ప్రజా శ్రేయస్సు కోరుకునే లీడర్ ఎలా ఉండాలో ఇందులో ఆయన చూపించారు. ఈ చిత్రం నటరత్న ఎన్టీఆర్ స్ఫూర్తితో తీశారనీ, హాలీవుడ్ 'గాడ్ ఫాదర్'కు దగ్గరగా ఉంటుందనీ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో రాణా పాత్రపరంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారనీ, రాజకీయ వర్గాల్లో అసాధారణమైన పాపులారిటీ సంపాదించుకున్న ఆయనను ఎలాగైనా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారనీ, ఆ దిశగా కథాక్రమం ఉంటుందనీ తెలుస్తోంది.ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట తరణి కళాదర్శకత్వం, విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ హైలైట్స్ కానున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదల కాగా, ప్రమోస్ ఇప్పటికే ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. దగ్గుబాటు ఫ్యామిలీ హీరో అయిన వెంకటేష్ స్టయిల్ లోనే 'లీడర్'గా వస్తున్న రానా కూడా తెలుగు పరిశ్రమను ఏలుతారా అనేది డిసెంబర్ 21న తేలనుంది. అదే రోజు ఇటు క్రిస్మస్, అటు సంక్రాంతి కలిసొచ్చేలా థియేటర్ల ముందుకు 'లీడర్' రానున్నాడు.

Vikram Watched "Magadheera" Special Show

For sometime now, Tamil hero Vikram is thinking of doing a straight movie in Telugu. He is doing lot of excercise in this regard. The news is that he had a two day discussions with director Rajamouli in this connection
He visited Hyderabad recently and gave 15 lakhs donation to the chief minister towards flood relief. The same day in the evening he watched a special show of sensational hit movie "Magadheera". This gives credence to the talk that his next movie will be in Rajamouli's direction.

క్రిస్మస్ కానుకగా 'అదుర్స్'

ఈసారి సంక్రాంతి బరిలో అగ్రహీరోలైన బాలకృష్ణ 'సింహా'తోనూ, నాగార్జున 'మోసగాడు', వెంకటేష్ 'ఓం నమో వెంకటేశ' చిత్రాలతో పోటీపడేందుకు సిద్ధపడుతుండటంతో యువహీరోలు డిసెంబర్ రేసులో దిగుతున్నారు. నిర్మాత డి.సురేష్ బాబు తనయుడు రానా హీరోగా పరిచయమవుతున్న 'లీడర్', విష్ణు 'సలీమ్' డిసెంబర్ నెలాఖరును టార్గెట్ చేసుకోగా, ఈ సీజనలో భారీ అంచనాలున్న ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం సైతం ఇదే తరుణంలో రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.తొలుత 'అదుర్స్' చిత్రాన్ని సంక్రాంతి రేసులో దింపాలని చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఎన్టీఆర్ కు సంక్రాంతి రీలీజ్ లు అచ్చిరాలేదు. 'ఆంధ్రవాలా', 'నాగ', 'నా అల్లుడు' చిత్రాలు ఫ్లాపులు చవిచూశాయి. అయితే చిత్ర దర్శకుడు వినాయక్ కు సంక్రాంతి రిలీజ్ లు కలిసొచ్చాయి. ఆయన తీసిన 'లక్ష్మి' సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ అయింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని క్రిస్మస్, సంక్రాంతి కలిసొచ్చేలా డిసెంబర్ 25న రిలీజ్ తేదీని అనుకుంటున్నారు. అదే నెల మొదటివారంలో భారీ ఎత్తున ఆడియో వేడుక నిర్వహించనున్నారు. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, ఆడియో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమనీ తెలుస్తోంది. 'ఆంధ్రావాలా' తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం విశేష కాగా, గ్లామర్ తారలైన నయనతార, షీలా ఆయనకు జంటగా నటించారు. కామెడీ పార్ట్ ను బ్రహ్మానందం భుజాన వేసుకున్నారు. వైష్ణవీ ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

Maa Kajal He Loves u Nov 25th









"Saarai Veerraju" Release Postponed

With Ajay and Madhulika as hero and heroine, Visalakshi Creations is coming out with a movie titled "Saarai Veerraju". Ajay is playing the character of selfish person in it while Madhulika is playing the role of an air hostess
nbsp; The film unit in a recently held press meet announced that they are planning for its release on 27th of this month. But today it was announced in their office thatdue to unavoidable circumstances, the movie will be hitting the screens on 4th December

జనవరి 13న 'ఓంశాంతి'

నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో వైజయంతీ హౌస్ నుండి త్రీ ఎంజెల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'ఓం శాంతి'. శేషు ప్రియాంక చలసాని ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 5న విడుదల కానుంది. జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.వైజయంతీ మూవీస్, ఇళయరాజా కాంబినేషన్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. గతంలో 'ఆఖరి పోరాటం', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అశ్వమేథం' వంటి మ్యూజికల్ హిట్స్ ఈ కాంబినేషన్ లో వచ్చాయి. ఆ కోవంలోనే 'ఓంశాంతి' కూడా మ్యూజికల్ గా సెస్సేషన్ క్రియేట్ చేసాలా ఇళయారాజా అద్భుతమైన పాటలు అందించారు. అలాగే అశ్వనీత్ సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాలు హిట్టవుతాయనే సెంటిమెంట్ కూడా ఉంది. 'అగ్నిపర్వతం', 'పెళ్లి సందడి' చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించినవే. దీనిని దృష్టిలో పెట్టుకుని వైజయంతీ హౌస్ నుంచి వస్తున్న 'ఓం శాంతి' చిత్రాన్ని సైతం జనవరి 13న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. 5 కథలు, 5 జీవితాలు, ఒక నిజం అనై ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ సరికొత్త ట్రెండ్ ను సృష్టించనుందని నిర్మాత శేషు ప్రియాంక తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రవికాలే, రోహిత్ పాఠక్, రఘుబాబు, సునీల్, సుమన్ శెట్టి, ప్రగతి, రణధీర్, శివారెడ్డి, సారిక రామచంద్రరావు తదితిరులు నటించారు. నాగరాజు గంధం మాటలు, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందించారు.

Lakshmi Talk Show Nov 25th










Red Chilli Effect on Neethu

Heroine Neethu Chandra who is ever ready for skin show, acted in both Telugu and Tamil versions of a movie with Vishal as its hero. A scene in which scantly clad Neethu rolls on red chillies spread all over the floor (instead of red roses for variety - rather a Tamil speciality).
In all versatility, Neethu happily rolled on the red chillies and bared whatever that can be. Though she didn't complain about any chilli-burnt during the shoot, it seems, she is still suffering the sting caused by red hot chillies. Nowadays while in pubs, she takes ice cubes and touches them to her body at several places to cool off. At one such instance when a boy came near to wish her, she dropped ice cubes in his shirt teasingly. Seems red chillies are really working!

'ఆర్య-2' గ్రాండ్ ప్రీమియర్

అరు సినిమాల్లో ఐదు హిట్లు. పాటలు, ఫైట్స్, డాన్స్ లలో ఆయన స్టయిలే వేరు. అభిమానులకు ఆయన స్టయిలిష్ స్టార్. ఈ క్రెడిట్ అల్లు అర్జున్ దే. హిట్ల పరంగా 'ఆర్య-2' చిత్రంతో డబుల్ హ్యాటిక్ కొట్టేందుకు ఆయన ఈనెల 27న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో క్రేజ్ ఎక్కువగా ఉండే సినిమాలను చిత్రయూనిట్, టాలీవుడ్ ప్రముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహిస్తున్నారు. 'ఆర్య-2' ప్రీమియర్ ను గురువారం రాత్రి హైద్రాబాద్ లోని సినీమాక్స్ లో ప్రదర్శించనున్నారు. అల్లు అర్జున్, కాజల్ తదితర చిత్ర తారాగణంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారు.ఫీల్ మై లవ్...అంటూ అల్లు అర్జున్ చేసిన అల్లరి అప్పట్లో 'ఆర్య' చిత్రానికి ఘనవిజయం సాధించి పెట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం సీక్వెల్ అలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందా అనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇది కావడంతో ఆయనకు ఓ సంచలన హిట్ అనివార్యం. ఇవాల్టి హీరోల రేసులో అల్లు అర్జున్ పొజిషన్ ను స్ట్రాంగ్ చేయడానికి కూడా ఈ చిత్ర ఫలితం ఉపకరిస్తుంది. అలాగే 'మగధీర' సంచలన విజయం తర్వాత హీరోయిన్ కాజల్ కు సైతం ఈ చిత్రం కీలకం కాబోతోంది. తొలి వెర్షన్ లో నటించిన శివబాలాజీ ప్లేస్ లో ఇప్పుడు నవదీప్ నటించగా, శ్రద్ధాదాస్ మరో గ్లామర్ అట్రాక్షన్ కానుంది. 'ఆర్య' చిత్రం అప్పట్లో మ్యూజికల్ హిట్ అయినట్టే 'ఆర్య-2' చిత్రానికి దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇప్పుడు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. 'రింగా...రింగా' సాంగ్ తో కుర్రకారు కేరింతలు కొడుతున్నారు. 2.35 గంటల నిడివి గల ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య బాబు 20 కోట్లకు పైగా వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. 'ఆర్య-2' ఎలాంటి సంచలనం సృష్టించనుందనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది.

Spiritual Reality








Nayanatara Tells Heroes to Adjust With

Heroes are getting jittery nowadays to lay hands on Kerala 'kutty' Nayanatara. The reason it is said is her oily makeup, she started sporting since sometime. During shoots the heroes are feeling difficulty in holding her, as she is all slippery with oily makeup. When heroes told her about their predicament, she is said to have told them to adjust themselves as she is using this makeup to keep her skin healthy

'సింహా'లో నయనతార?

నయనతార క్యాంప్ మార్చింది. నందమూరి యంగ్ స్టార్ ఎన్టీఆర్ సరసన 'అదుర్స్'లో నటిస్తున్న నయనతార ఆ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో బాలకృష్ణ క్యాంప్ లో చోటు సంపాదించున్నట్టు సినీ వర్గాల సమాచారం. యునైటెడ్ మూవీస్ పతాకంపై బాలకృష్ణ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న 'సింహా' చిత్రంలో మూడో హీరోయిన్ గా నయనతారను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రంలో స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటిస్తుండగా నయనతార రాకతో 'సింహా' మరింత గ్లామర్ లుక్ సంతరించుకోనుంది.సింహం రెండడుగులు వెనక్కి వేసేది పదడుగులు ముందుకు దూకడానికేననీ, ఆ లక్షణాలన్నీ ఇందులో బాలయ్య పాత్రలో ఉంటాయనీ, బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుందనీ దర్శకుడు బోయపాటి శ్రీను చెబుతున్నారు. 'భద్ర', 'తులసి' వంటి హిట్ల తర్వాత బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం, బాలకృష్ణ న్యూ గెటప్ ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. రామోజీ ఫిల్స్ సిటీలో ఏకథాటిగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో పూర్తవుతుంది. బాలకృష్ణకు ఉన్న సంక్రాంతి హిట్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. డిసెంబర్ లో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రానికి ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.

60 Years to NTRs First Movie













Allu Arjun's Pub Story

People who frequent pubs are considered to be 'fast'. But hero Allu Arjun, who is a regular pub-goer, negates it. He tells the real reason behind people going to pubs. " we the celebrities, can't move freely in public. If at all we venture out, we will be mobbed.
We can't even go for shopping on our own. Yet we like to mingle with people, know their opinions on our movies etc. For this we go to pubs and freshen up our minds. There we can also meet with prominent people. But what public generally thinks is that we frequent pubs only to drink and flirt with girls and that is not true

'అదుర్స్' ఆడియో 3న

ఎన్టీఆర్, నయనతార, షీలా హీరోహీరోయిన్లుగా వైష్ణవీ ఆర్ట్స్ పతాకంపై కొడాలినాని సమర్పణలో వల్లభనేని వంశీ నిర్మిస్తున్న చిత్రం 'అదుర్స్'. వి.వి.వినాయక్ దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పనులు జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 3న నిర్వహించనున్నారు.'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాటిక్ చిత్రమిదనీ, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చక్కటి సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించారనీ నిర్మాతలు తెలిపారు. ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో డైనమిక్ గా ఇందులో కనిపిస్తారనీ, ఆయన ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనీ, పూర్తి ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ వారు తెలిపారు. దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, ఆడియో సెస్సేషన్ సృష్టిస్తుందనీ అన్నారు. డిసెంబర్ మూడోవారంలో సినిమా విడుదలకు ప్లానింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, తనికెళ్ల భరణి, మహేష్ మంజ్రేకర్, నాజర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ముకుల్ దేవ్, సుప్రీత్, రమాప్రభ తదితరులు నటించారు. కోనవెంకట్ కథ-మాటలు, చంద్రబోస్-కులశేఖర్-రామజోగయ్య శాస్త్రి పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందించారు.

Sradha Das Interview on Arya













Vandana Arts Movie Launch

With Chaitanya and Aksha as the leading pair, K. Srikanth launched a movie on Vandana Arts banner with Veeraprasad Neelam as its director. Famous producer Bellamkonda Suresh gave the clap for its muhurath shot and famous director Puri Jagannadh switched on the camera.
Speaking on the occasion director Veeraprasad said " its a youthful love story. Regular shoot will start from December 7th. The story runs with college backdrop." The producer Srikanth said " alongwith love story, the movie also contains lot of entertainment with importance given to music. Best technicians have been roped in to do the job. We are making preparations to release the movie by April end."

'ఆర్య-2' కథ ఇదేనా?!

'గంగ్రోతి'తో మొదలుపెట్టి 'పరుగు' వరకూ సక్సెస్ ఫుల్ పయనం సాగించిన అల్లు అర్జున్ 'ఆర్య-2' తో ఎలాంటి ప్రభంజనం సృష్టించనున్నారనేది ఇప్పుడు అందర్నీ ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కెరీర్ ప్రారంభంలో వచ్చిన 'ఆర్య' చిత్రం అప్పట్లో మంచి హిట్. అల్లు అర్జున్ ఎలాంటి క్యారెక్టర్లకు బాగా సూటవుతారనడానికి ఈ చిత్రం బాగా ఉపకరించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'ఆర్య'కు సీక్వెల్ 'ఆర్య-2' వస్తుండటం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. థియేటర్లకు రాకముందే ప్రీమియర్ షో కోసం ఫ్యామిలీ ఆడియెన్స్, ముఖ్యంగా మహిళాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఫీల్ మై లవ్' అంటూ హీరోయిన్ చుట్టూ తిరిగి ఎట్టకేలకు ఆమెను తనవైపు ఆకట్టుకునే పాత్రలో అల్లు అర్జున్ 'ఆర్య' లో నటించారు. అయితే సీక్వెల్ కథాంశం ఎలా ఉండబోతోందనేది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఆయన చిన్ననాటి ఫ్రెండ్ నవదీప్. సహజంగానే ఇద్దరి మధ్యా ఎప్పుడు పోటీ వచ్చినా అల్లు అర్జున్ దే పైచేయి. ఇదే క్రమంలో నవీదీప్ అందాల కాజల్ ను ప్రేమిస్తాడు. ఇందుకు తన మిత్రుడు అల్లు అర్జున్ సహాయం అడుగుతాడు. సిన్సియర్ గానే ఈ ఇద్దర్నీ దగ్గర చేయాలనే ప్రయత్నం చేసిన అల్లు అర్జున్ ఆ క్రమంలో ఆమె ప్రేమిస్తుంది తననేనని తెలుసుకుంటాడు. సుకుమార్ ఈ కథను తనదైన శైలిలో చక్కటి స్క్రీన్ ప్లే తో మలిచారట. కథ వింటుంటే...'ఆర్య'కు దగ్గరగా ఉన్నట్టు లేదూ

Star tho Sardaga Sept 26th