Maa TV Welcome Kedi Jan 1st


CLICK HERE

AATA Juniors Final Winner


CLICK HERE

NRI's Real Love Story is The Inspiration

Producer C. Gopalakrishna is making a movie in Srinivas Ballapuram's direction with Raja and Sanchitha Padukone as its hero and heroine. It is a love story based on real life incident that took place two years ago in a NRI youngman's life in Hyderabad. The movie's producer told that its shoot will commence from January 18 in and around Hyderabad and talkie part will be shot. Later the unit will go abroad to film the songs sequences. It''s a different kind of love story and will definitely be liked by the audinces of all ages and classes.

Wife Producer And Hubby Director

Heroine Kalyani, who debuted in to films with the movie "Seshu", has turned to production after her marriage. With her husband Suryakiran as the director, she is coming out with a socio-fantasy movie. Speaking in the media meet, Kalyani told that its shooting will commence after the Sankranthi festival this month. Dr. Rajasekhar as acting as hero in this movie and it would be a throughout engrossing movie. Rajasekhar has never done a role like this in the past and he will be seen entirely different in this role. Dr. Rajasekhar said " Suryakiran is a technical expert. Since long I wanted to do amovie with him and now it has materialised." The flick is being made on Midas Touch banner. Suryakiran's another movie as director "Chapter-6" is ready for release

Leader Shooting Attacked by Telangana Supporters


CLICK HERE

Music Director Chakradhar Passes Away


CLICK HERE

Rana to Co-star With Abhishek Bacchan

Even before the release of his debut movie "Leader" under the famous banner AVM, handsome Tollywood hero Daggubati Rana got the golden chance to avct in a Bollywood movie alongwith Abhishek Bacchan. Famous Bollywood director Rohan Sippy is coming out with a movie with the backdrop of a Goa based drug racket. Abhishek Bacchan is playing the hero's role in it. Initially Farhan Akhtar and Imran Hashmi were consulted to work in it , but they didn't accept the offer. When Rohan saw Rana's stills from Leader movie, he was much impressed and immediately called Rana to Mumbai and okayed him. Now Rana will be doing the second hero's role that of a musician. Teluguone.com congratulates Rana for bagging this golden opportunity

"Golimaar" in Bangkok

A movie is in the making with Gopichand as its hero and Priyamani as the heroine. The flick is being made by Bellamkonda Suresh and Puri Jagannadh is the director. Currently its shooting is going on in Malaysia. Initially it was planned for filming in South Korea, but due to some reasons, it was shifted to Malaysia. Puri is doing its final version's work in Bangkok now. Raghu Kunche is its music director and Gopichand will be seen as an encounter specialist in the movie

"Varudu" on March 26

A movie in the combination of stylish star Allu Arjun and director Gunasekhar titled "Varudu" is in the making. Its last schedule is being filmed in and around Hyderabad. Speaking to the press, its producer D V V Danaiah said " the remaining talkie part and songs will be completed with this schedule. Simultaneously post production works are also in progress. We are planning to release the movie on 26th March." Director Gunasekhar told " Manisharma's music and Veturi's lyrics would be the highlights of this movie. Its songs will be liked by the young and the old alike. Sequences involving 100 real life families have been filmed, which will will certainly touch the hearts of the audience. Other specialities of the movie are... famous director Singeetham Srinivasa Rao will figure in a role and senior actress Suhasini is doing the character of Allu Arjun's mother in it."

Special Focus on Gap Taking Heros Jr NTR, Mahesh and Pavan

CLICK HERE

Sex-queen Shakeela's Marriage News

Atlast Kerala kutti Shakeela is going to step in to wedlock. Though she announced a month ago that she is going to get married soon, but she didn't disclose the details about the bridegroom. Now she gave the particulars to the media. His name is P. G. Sateesh and is a Chennai based industrialist. He close links with Tamil actor Vijaykanth and DMK Party. Their engagement took place a month ago and are tying the knot in the month of June. She will tell the marriage date and venue later

Special Interview With Director Meher Ramesh





CLICK HERE

Will he Repeat Megahit in 2010 Too

Megapoerstar Ramcharan Teja wishes to have a mega hit in the year 2010 too with his next flick "Orange" in Bommarillu Bhaskar's direction with Nagababu producing it. Alongwith Genelia, a Bollywood girl is also co-starring with Ramcharan in this movie. Usually Prakashraj figures in all the movies directed by Bommarillu Bhaskar, but this time it Suman, who replaced him. Famous Tamil actor Prabhu is also playing a major role, it is said.

I Took The Risk: Manoj

Producer Sunkara Ramabramham is making a movie on A.K. Entertainments banner in ATV's presentation. Veeru Potla is directing the movie and its title is "Bindaas" ' Ajaygadi Vijayagadha'. Manchu Manoj and Sheena are playing the roles of hero and heroine. The flick is scheduled for release on Sankranthi day (14-1-10). Speaking about the movie, its producer Ramabramham told " highlight in this movie would be Manoj's performance. He performed very well. The climax scene was shot in Eadulanagulapalli near Hyderabad, in which fights composed by Nandu master were filmed. This fight sequence will be another highlight in the movie, while its audio is also an asset." Film's hero Manoj said " I always feel that our movies should be of the quality which Hollywood audiences prefer to watch. For this I have risked myself in doing the climax fights. I am sure that this flick will be very successfull."

Delay in Release Put to Better Use

The hattrick movie in Vallabhaneni Vamsimohan-Kodali Nani-Jr. NTR and director VV Vinayak combination "Adurs" completed all its post production works and was initially scheduled for released on 25th December. But due to the on going Telangana agitation, its release has been postponed to Sankranthi this month. The news is that direcor Vinayak took advantage of this delay and utilised it to fine tune the movie further in order to make it a record breaking movie. Most of the post production work is re-done to make it more crispy. In its dubbing also several changes have been done. It is said that the delay in its release has helped it to become more worthy to watch movie. The flick was made with a budget of 36 crores with Nayanatara and Sheela co-starring NTR in a dual role. Devi Sriprasad provided its music while photography Chota K Naidu and story by Kona Venkat.

NTR Adurs Movie Making


CLICK HERE

Is 'Jai Telangana' a Must For Flick's Release

It is well known to all that lately TRS activists have been attacking film crew and disrupting film shoots in Telangana areas. Because of these attacks and turbulent situations, many films could not be released as scheduled. With this producers started facing pressures from financiers and interest on their borrowings also mounted. While few producers took the risk of releasing movies, others thought of an alternative solution and approached Telangana JAC leaders through producer Dil Raju, who also belongs to Telangana region. Reliable sources inform that when producers asked the JACto spare them and allow screening of their films and shoots, the JAC has put some conditions. The JAC's condition is that the flick which is to be released in Telangana, its hero should openly declare his support to separate Telangana agitation, then only its screening will be allowed

Producer's Dilemma

The filmnagar talk is that producer Bellamkonda Suresh is a worried man nowadays. His movie "Shambho Shiva Shambho", a remake of Tamil hit film "Nadodigal", is scheduled for release on 14th January, on occasion of Sankranthi festival. Apart from Raviteja, Allari Naresh, Shivabalaji, Priyamani and Abhinaya, senior actress turned politician Roja is also donning a major role in this movie. It is well known that Roja recently turned in to a staunch supporter of Samaikyandhra demand. Since there is posiibility of the flick's release being opposed in Telangana area, the producer is a worried man

Jashn 2010




CLICK HERE



Rana to Co-star With Abhishek Bacchan

Even before the release of his debut movie "Leader" under the famous banner AVM, handsome Tollywood hero Daggubati Rana got the golden chance to avct in a Bollywood movie alongwith Abhishek Bacchan. Famous Bollywood director Rohan Sippy is coming out with a movie with the backdrop of a Goa based drug racket. Abhishek Bacchan is playing the hero's role in it. Initially Farhan Akhtar and Imran Hashmi were consulted to work in it , but they didn't accept the offer. When Rohan saw Rana's stills from Leader movie, he was much impressed and immediately called Rana to Mumbai and okayed him. Now Rana will be doing the second hero's role that of a musician. Teluguone.com congratulates Rana for bagging this golden opportunity.

ఉగాదికి వస్తున్న 'కిల్లర్'

హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ చిత్రాలకు లభిస్తున్న ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని మరో సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. 'సంగమం' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన గద్దె సింధూర కథానాయికగా 'కిల్లర్' పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు పాటల బ్యాలెన్స్ వర్క్ పూర్తి కావలసి ఉంది.అటవీ ప్రాంతాల్లో వరుస హత్యలకు కారకులు ఎవరు? దేనికోసం హత్యలు జరుగుతున్నాయనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందనీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో వైవిధ్యభరితంగా దీనిని తెరకెక్కిస్తున్నామనీ దర్శకుడు నారదాసి తెలిపారు. గద్దె సింధూర పాత్రోచితంగా మంచి నటన ప్రదర్శించిందనీ, ఆమెకు మంచి పేరు వస్తుందనీ అన్నారు. ఇదే నెలలో బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు చెన్నై, ముంబైలో చిత్రీకరించిఆడియో రిలీజ్ చేస్తామన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా సినిమా విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి మధు ఎ.నాయుడు సినిమాటోగ్రఫీ, జె.పి. కళాదర్శకత్వం, నందు ఫైట్స్, ప్రదీప్ ఆంటోని కొరియోగ్రఫీ, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు

ETV Haattrick Adurs Jan 1st






CLICK HERE

Maa TV Maa Voori Vanta Jan 1st


CLICK HERE

'లీడర్'కూ తప్పని 'టీ' సెగ!

తెలుగు సినిమా షూటింగ్ లకు తెలంగాణాలో ఎదురవుతున్న ప్రతిఘటనలు 'లీడర్'కూ తప్పలేదు. కరీంనగర్ జిల్లా రామగుండం కోల్ బెల్ట్ ఏరియాలో 'లీడర్' సినిమా షూటింగ్ ను అక్కడి గని కార్మికులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. షూటింగ్ కు నిలిపివేసే ప్రయత్నం చేసినప్పుడు చిత్ర కథానాయకుడు రానా జోక్యం చేసుకుని తానెప్పుడూ తెలంగాణావాదాన్ని వ్యతిరేకించలేదని వారికి వివరించారు. తెలంగాణకు జై కొట్టాలని కార్మికులు పట్టుబట్టడంతో ఆయన మరో ఆలోచనకు తావులేకుండా 'జై తెలంగాణ' అనడంతో వారు శాంతించారు. దాంతో షూటింగ్ ఎలాంటి అవాంతరం లేకుండా మళ్లీ మొదలైంది.శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడైన రానా 'లీడర్' చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఎవిఎం పతాకంపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇవాల్టి రాజకీయ పరిస్థితుల్లో నిజమైన లీడర్ ఎలా ఉండాలనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నప్పటికీ శేఖర్ కమ్ముల కొంత 'ప్యాచ్ వర్క్' షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా 'లీడర్' రిలీజ్ అవుతుంది

వరుడు' మళ్లీ ప్రోగ్రస్...

తెలంగాణ ఉద్యమకారుల ఆందోళనలో భాగంగా షూటింగ్ లకు అంతరాయం కలిగిన చిత్రాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న 'వరుడు' చిత్రం కూడా ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల దాడి జరగడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినట్టు కనిపిస్తుండటంతో తిరిగి హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుతున్నారు. కొద్దిపాటి టాకీ, పాటలు మినహా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.అల్లు అర్జున్ తో 'దేశముదురు' వంటి హిట్ చిత్రం తర్వాత నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ కు జోడిగా ఒక కొత్తమ్మాయిని పరిచయం చేస్తుండగా, తమిళ హీరో ఆర్య ఇందులో విలన్ గా నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవితంలోని వంద కుంటాబాలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలోని అన్ని పాటలు వేటూరి సుందర రామమూర్తి రాశారు. సమ్మర్ కానుకగా మార్తి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ లతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో కనిపించనున్నారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, అశోక్ ఆర్ట్, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Maa TV New Year Adurs Jan 1st


CLICK HERE

అల్లరి నరేష్ తో 'రాకెట్ సింగ్'

కామెడీ హీరోగా ఏటా అత్యధిక సినిమాల్లో నటిస్తూ గణనీయమైన సకెస్స్ లు సాధిస్తున్న అల్లరి నరేష్ ఇటీవలే 'బెండు అప్పారావు'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ చూపు ఆయనపై పడినట్టు తెలుస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రణ్ బీర్ కపూర్, షాజాన్ పదంసీ, గౌహర్ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా షమిత్ అమిన్ దర్శకత్వంలో డిసెంబర్ 11న విడుదలైన 'రాకెట్ సింగ్: సేల్స్ మన్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు యష్ రాజ్ సంస్థ సన్నాహాలు చేస్తోందనీ, హీరోగా అల్లరి నరేష్ నటించనున్నారనీ తెలిసింది.యష్ రాజ్ సంస్థ ఈ విషయాన్ని ఇంకా బయటపెట్టనప్పటికీ సంస్థ వర్గాలు మాత్రం తెలుగు రీమేక్ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అల్లరి నరేష్ ప్రస్తుతం రవితేజ ఒక హీరోగా రూపొందుతున్న మల్టీ స్టారర్ 'శంభో శివ శంభో' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందనున్న 'సముద్రం', వంశీ దర్శకత్వంలో ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించనున్న చిత్రానికి కమిట్ అయ్యారు

ETV Home Minister Jan 1st


CLICK HERE

ఆ ఇద్దరి 'కొత్త బంధం'

భార్యాభర్తలు అనురాగానికి ప్రతీకలైతే ఆ సంసారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. వారి మధ్య అరమరికలు మొదలై సమన్వయం లోపిస్తే ఆ సంసారం ఇక కల్లోలమే. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనే ఆంశాలను చర్చిస్తూ అమోద్ ఎంటర్ టైన్ మెంట్స్ ఓ చిత్రాన్ని అందిస్తోంది. ప్రకాష్ రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి 'కొత్త బంధం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 'మీరు నాకు అర్ధంకారు' అనేది ట్యాగ్ లైన్. ప్రవాసాంధ్రుడు టేకుల ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో వి.వనితారాణి, ఎ.రాధికారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చిత్రం ప్రోగ్రస్ ను నిర్మాతలు వివరిస్తూ, ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోందనీ, ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో ప్రకాష్ రాజ్, భూమిక తదితరులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందనీ చెప్పారు. మార్చిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని దర్శకుడు తెలిపారు. దంపతుల మద్య చక్కని అవగాహన ఉన్నప్పుడు, అవగాహనారాహిత్యం ఏర్పడినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇందులో చూపించామనీ చెప్పారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఐఎఎస్ అధికారిగానూ, భూమిక మేనేజిమెంట్ గ్యాడ్యూయేట్ గానూ కనిపిస్తారు. పరుచూరి సోదరులు సంభాషణలు, పూర్ణ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, చిన్నా సంగీతం అందిస్తున్నారు.

ఫైటింగ్ చేస్తున్న 'సింహా'

నందమూరి బాలకృష్ణ ఇంతవరకూ చేయనటువంటి శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సింహా'. యూనైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భద్ర', 'తులసి' వంటి హిట్ చిత్రాల తర్వాత హ్యాట్రిక్ హిట్ తపనతో బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హైద్రాబాద్ లో ప్రస్తుతం కీలకమైన యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.బాలకృష్ణ పాత్ర చిత్రణ విభిన్నంగా ఉంటుందనీ, శక్తివంతమైన నటనతో పాటు పవర్ ఫుల్ సంభాషణలో ఆయన పాత్ర హైలైట్ అవుతుందనీ బోయపాటి శ్రీను తెలిపారు. మాస్ ను అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో నయనతార పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ, శరవేగంగా చిత్ర నిర్మాణం జరుగుతోందనీ, ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాల తర్వాత ఫిల్మ్ సిటీలో కొన్ని సన్నివేశాలు తీస్తామనీ చెప్పారు. ఈనెల 10వరకూ ఈ షెడ్యూల్ ఉంటుందన్నారు. దీంతో టాకీ పూర్తవుతుందనీ, బ్యాలెన్స్ ఉన్న 3 పాటలు పూర్తి చేసి ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్దర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందిస్తున్నారు.

Maa TV Vendi Tera 2009


CLICK HERE

పూరీ డైరెక్షన్ లో శ్రీకాంత్

'మహాత్మ'తో విజయవంతంగా 100 సినిమాలు పూర్తి చేసిన హీరో శ్రీకాంత్ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. 'మహాత్మ' చిత్రాన్ని గోల్డెన్ లయన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన శ్రీకాంత్ స్నేహితుడు సి.ఆర్.మనోహర్ మరోసారి శ్రీకాంత్ తో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.ఫ్యామిలీ కథాంశంతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందనీ, ఇందుకోసం శ్రీకాంత్ తన బరువు తగ్గించుకుని స్లిమ్ కాబోతున్నారనీ చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే ఈ చిత్రానికి 'మిస్టర్ అండ్ మిసెస్ శ్రీకాంత్' అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. శ్రీకాంత్ సరసన చార్మింగ్ అందాల చార్మి నటించనుందట. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి 'కౌసల్య సుప్రజ రామ' చిత్రంలో నటించారు. 'మహాత్మ' చిత్రంలోనూ ఛార్మి ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఈ సందర్భంలోనే ఛార్మితో ఓ సినిమా చేయాలని మనోహర్ అనుకున్నారని, ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారనీ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది. దీనికితోడు లాఫింగ్ లార్ట్స్ పతాకంపై మరో చిత్రానికి కూడా శ్రీకాంత్ కమిట్ అయ్యారు. బాలాజీ ఎన్.సాయి దర్శకత్వంలో మురళీకృష్ణ నిర్మించనున్న ఈ కొత్తచిత్రం ఈనెల 9న ప్రారంభం కానుంది. పూరీ జగన్నాథ్ సైతం ప్రస్తుతం గోపీచంద్ తో 'గోలీమార్' చిత్రానికి పనిచేస్తుండటంతో పూరీ జగన్నాథ్, శ్రీకాంత్ కాంబినేషన్ చిత్రం మరికొంత వ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది.

Kasko Success Meet







CLICK HERE

షకీలా మిస్టర్ పెర్ ఫెక్ట్?

సెక్సీ బాంబ్ షకీలా ఎట్టకేలకు తనకు కాబోయే వరుడు ఎవరనే విషయాన్ని ప్రకటించింది. ఈమధ్యనే 2010 జూలైలో తన పెళ్లి ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన షకీలా మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. తాజాగా తన భర్త వివరాలను, ఇటీవలే నిశ్చితార్ధం కూడా జరిగిన విషయాన్ని ఆమె వెల్లడించింది. చెన్నైకి చెందిన పి.జి.సతీష్ అనే వ్యాపారవేత్తను షకీలా పెళ్లాడనుంది. విజయకాంత్ డిఎండికె పార్టీతో ఆయనకు సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. ఫిల్మ్ ఫైనాన్సియర్ గా, రియాల్టర్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. 'సతీష్-నేనూ చాలాకాలంగా ఒకరికొకరు బాగా అర్ధం చేసుకున్నాం. ఇటీవలే పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నాం. గత నెలలోనే నిరాడంబరంగా నిశ్చితార్ధం జరిగింది' అని షకీలా పేర్కొంది. మలయాళ చిత్రాలకు షకీలా ఉద్వాసన చెప్పిన తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. దీనిపై ఆమె ముచ్చటిస్తూ 'మలయాళంలో బి గ్రేడ్ మూవీస్ కు ఎప్పుడో స్వస్తి చెప్పాను. అంత మాత్రాన ఇక సినిమాల్లో నటించకూడదనే ఆలోచన మాత్రం లేదు. సతీష్ తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాను' అని వివరించింది. త్వరలోనే పెళ్లి తేదీని కూడా తెలియజేస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఆమె తమిళంలో 'మాంజ వేలు', 'తొట్టు పార్'. 'పయనగల్ తోడరుం' చిత్రాల్లో షకీలా నటిస్తోంది.

తమిళంలోకి అజయ్

విలనీ పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఇటీవల హీరోగా మారినప్పటికీ సక్సెస్ పరంగా ఇంకా ఏటికి ఎదురీతుతూనే ఉన్నారు. అజయ్ హీరోగా నటించిన 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు' చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వైఫల్యాలను చవిచూశాయి. అయితే హీరోగా ముచ్చటగా మూడో ఛాన్స్ అజయ్ ను దక్కించుకున్నారు. ఇది ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. తమిళ దర్శకుడు సేతు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించన్నారు.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించనున్నారనీ, ఈనెల 18న ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందనీ తెలుస్తోంది. అజయ్ కు ఈ చిత్రమైనా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి

Sakshi TV Dilse with Krishna Vamsi


CLICK HERE

Maa TV Chitti Kathala Chintu Episode 65 Jan 1st


CLICK HERE

బాలీవుడ్ కు రానా

దగ్గుబాటి రానా తొలి సినిమా 'లీడర్' ఇంకా రిలీజ్ కాకుండానే బాలీవుడ్ ప్రముఖుల చూపు ఆయనపై పడింది. గోవాలోని డ్రగ్ మాఫియా కథాంశంతో రూపొందనున్న ఓ హిందీ చిత్రంలో ఆయన అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. అభిషేక్ బచ్చన్ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా రానా పాత్ర ఉంటుందని తెలుస్తోంది. దర్శకనిర్మాత రోహన్ సిప్పీ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.రోహన్ సిప్పీ ఇటీవల 'లీడర్' చిత్రం ప్రివ్యూ చూసి రానా నటనకు ముగ్దుడయ్యారనీ, మరో ఆలోచనకు తావులేకుండా సెకెండ్ లీడ్ కు ఆయన చేత అగ్రిమెంట్ చేయించారనీ తెలిసింది. దగ్గుబాటి రామనాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు అయిన రానా ఇప్పటికే 'ఎ బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్' చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. తొలిసారి 'లీడర్' చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏవిఎం బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో డి.రామానాయుడు సైతం హిందీలో 'ప్రేమ్ నగర్', 'తోఫా' వంటి హిందీ చిత్రాలు నిర్మించగా, రానా అంకుల్ వెంకటేష్ సైతం 'అనారి' (చంటి) చిత్రంలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్ లో రానా వంతు వచ్చింది. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి దక్షిణాది హీరోలు హిందీలో నటించినా ఎక్కువగా సొంత భాషా చిత్రాలపైనే దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో రానా బాలీవుడ్ ఎంట్రీ ఆయనను సక్సెస్ ఫుల్ హీరోగా నిలుపుతుందేమో చూడాలి.

'నమో వెంకటేశ' ఆడియో 5న

విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా తొలిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 5న బ్యాంకాక్ లో జరగనుంగి. ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ థాయ్ లాండ్ లో ఆదివారం నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆడియో రిలీజ్ ను కూడా బ్యాంకాక్ లో నే ప్లాన్ చేసినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంట్రిలాక్విస్ట్ గా వెంకటేష్ నటిస్తుండగా, ఆయన సరసన 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' తర్వాతే త్రిష రెండోసారి నటిస్తోంది. పారిస్ ప్రసాద్ గా పూర్తి స్థాయి కామెడీ పాత్రను బ్రహ్మానందం పోషిస్తున్నారు. గతంలో పలు చిత్రాల్లో కామెడీ చేసినప్పటికీ ఇందులో కామెడీ పీల్ లెవల్ లో ఉంటుందని వెంకటేష్ ఇటీవల తెలిపారు. తనకు ఇష్టమైన వెంకటేష్ బాబుతో 'నమో వెంకటేశ ' చేయడం హ్యాపీగా ఉందనీ, పండుగకు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విందు భోజనం లాంటి సినిమా ఇదనీ శ్రీనువైట్ల అభివర్ణించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆలీ, కోట శ్రీనివాసరావు, జెపి, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు, ముఖేష్ రిషి, సుబ్బరాజు, సురేఖవాణి, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Maa TV Happy Venkatesha Jan1st


CLICK HERE

భరత్-ప్రియమణి 'బెట్'

సృష్టిలో స్నేహం, ప్రేమకు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రేమలో స్వార్థం ఉంటుందేమో కానీ స్నేహంలో మాత్రం స్వార్ధానికి తావులేదని నమ్మే ఓ యువకుడి కథాంశంతో రూపొందిన చిత్రం 'బెట్'. దేనికైనా ఛాలెంజ్ అనేది ట్యాగ్ లైన్. భరత్ ('ప్రేమిస్తే' ఫేమ్), ప్రియమణి జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తమిళంలో ప్రేక్షకాదరణ చూరగొన్ని చిత్రమిది. దీనిని శిల్పి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత తొండపు నాగేశ్వరరావు తెలుగులోకి అనువదిస్తున్నారు.ప్రేమ, స్నేహం ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రమిదని నిర్మాత తెలిపారు. స్నేహం కోసం ప్రాణాలైన ఇచ్చేంత గొప్ప యువకుడు కథానాయకుడునీ, అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నదే కథాంశమనీ చెప్పారు. భరణ్, ప్రియమణి మధ్య సన్నివేశాలు, పాటల చిత్రీకరణ యూత్ ను బాగా అలరిస్తాయని అన్నారు. వైజాగ్, మారిషస్, దుబాయ్ లలో షూటింగ్ జరిగిందనీ, నాలుగు ఫైట్లు, ఐదు ముచ్చటైన గీతాలు హైలైట్ గా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయనీ, ఇదే నెలలో ఆడియో, నెలాఖరులో కానీ ఫ్రిబవరి మొదటివారంలో కానీ సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, వేటూరి-భువనచంద్ర-శివగణేష్-వనమాలి పాటలు, భూపతి సినిమాటోగ్రఫీ, దేవా సంగీతం అందించారు.

Maa TV Leaders Happy New Year

CLICK HERE

ఉగాదికి వస్తున్న 'కిల్లర్'

హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ చిత్రాలకు లభిస్తున్న ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని మరో సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. 'సంగమం' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన గద్దె సింధూర కథానాయికగా 'కిల్లర్' పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు పాటల బ్యాలెన్స్ వర్క్ పూర్తి కావలసి ఉంది.అటవీ ప్రాంతాల్లో వరుస హత్యలకు కారకులు ఎవరు? దేనికోసం హత్యలు జరుగుతున్నాయనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందనీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో వైవిధ్యభరితంగా దీనిని తెరకెక్కిస్తున్నామనీ దర్శకుడు నారదాసి తెలిపారు. గద్దె సింధూర పాత్రోచితంగా మంచి నటన ప్రదర్శించిందనీ, ఆమెకు మంచి పేరు వస్తుందనీ అన్నారు. ఇదే నెలలో బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు చెన్నై, ముంబైలో చిత్రీకరించిఆడియో రిలీజ్ చేస్తామన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా సినిమా విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి మధు ఎ.నాయుడు సినిమాటోగ్రఫీ, జె.పి. కళాదర్శకత్వం, నందు ఫైట్స్, ప్రదీప్ ఆంటోని కొరియోగ్రఫీ, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

ETV Program Hits Of 2009 Jan 1st


CLICK HERE

ETV Program The Leader Jan 1st


CLICK HERE

ETV Abhiruchi Jan 1st



CLICK HERE

ETV Star Mahila Jan 1st


CLICK HERE

ETV 2 Sakhi Jan 2nd


CLICK HERE

Maa Voori Vanta Dec 30th


CLICK HERE

సంక్రాంతికి 'జాయ్'

అవితేజ్, త్రినాథ్, పార్వతి, వైనవిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్స్ నెంబర్ 3గా ఇవివి కంభన్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జాయ్'. దర్శకత్వ శాఖలో అనుభవం ఉన్న బి.రాజా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.దర్శకుడు రాజా మాట్లాడుతూ, కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు స్నేహంగా ఉంటారనీ, వారి మధ్య ప్రేమ చిగురిస్తుందనీ, అయితే అది తమ స్నేహానికి మచ్చకాకూదనే అభిప్రాయం వారిలో ఉంటుందనీ అన్నారు. ఈ క్రమంలో వారి స్నేహం గెలిచిందా, ప్రేమ గెలిచిందా అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఇవాల్టి యూత్ ట్రెండ్ కు అనుగుణంగా ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పారు. ఇందులో సునీల్ క్యారెక్టర్ హైలైట్ అవుతుందనీ, ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన విద్యాసాగర్ ఇందులో సిట్యుయేషనల్ మ్యూజిక్ అందించారనీ తెలిపారు. ఇది దర్శకుడి తొలి చిత్రమై అయినా చాలా కాన్ఫిడెంట్ తో చేశారని నిర్మాత కంభన్ తెలిపారు. పాటలన్నీ బాగా వచ్చాయనీ, మలేసియాలోని అందమైన లొకేషన్లలో రెండు పాటలు, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పబ్ సాంగ్, వైజాగ్ లో ఒక పాట, కొంత టాకీ, హైద్రాబాద్ లో మరో పాట తీశామన్నారు. యూత్ చిత్రాల్లో 'జాయ్' ఓ ట్రెండ్ సృష్టిస్తుందనీ, సంక్రాంతి కానుకగా సినిమారిలీజ్ చేస్తామనీ చెప్పారు. వెన్నెరాడై మూర్తి, రేఖ, సూరి, బెనర్జీ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వర్ణ సుధాకర్ మాటలు, భువనచంద్ర పాటలు, ఆకాష్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందించారు.